- Advertisement -
ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని IMD చెప్పింది. ఈ వర్షాల సమయంలో గాలి వేగం గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉండగలదు. ఉత్తర కోస్తా, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Advertisement -




